కువైట్ ఆర్మీ యూనిట్స్ అప్రమత్తం
- September 19, 2019కువైట్: రీజియన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కువైట్ ఆర్మీకి సంబంధించి కొన్ని మిలిటరీ యూనిట్స్ అప్రమత్తంగా వున్నట్లు ప్రెసిడెన్సీ ఆఫ్ ది జనరల్ స్టాఫ్ ఆఫ్ కువైట్ ఆర్మీ వెల్లడించింది. దేశానికి సంబంధించిన భూభాగం భద్రత అలాగే, ఎయిర్ మరియు టెర్రిటోరియల్ వాటర్స్కి సంబంధించి భద్రతే లక్ష్యంగా అప్రమత్తత ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎయిర్ మరియు నావల్ ఎక్సర్సైజెస్ని లైవ్ అమ్యూనిషన్తో నిర్వహించడం జరిగింది. పౌరులు ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా ప్రెసిడెన్సీ ఆఫ్ ది జనరల్ స్టాఫ్ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..