కువైట్ ఆర్మీ యూనిట్స్ అప్రమత్తం
- September 19, 2019
కువైట్: రీజియన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కువైట్ ఆర్మీకి సంబంధించి కొన్ని మిలిటరీ యూనిట్స్ అప్రమత్తంగా వున్నట్లు ప్రెసిడెన్సీ ఆఫ్ ది జనరల్ స్టాఫ్ ఆఫ్ కువైట్ ఆర్మీ వెల్లడించింది. దేశానికి సంబంధించిన భూభాగం భద్రత అలాగే, ఎయిర్ మరియు టెర్రిటోరియల్ వాటర్స్కి సంబంధించి భద్రతే లక్ష్యంగా అప్రమత్తత ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎయిర్ మరియు నావల్ ఎక్సర్సైజెస్ని లైవ్ అమ్యూనిషన్తో నిర్వహించడం జరిగింది. పౌరులు ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా ప్రెసిడెన్సీ ఆఫ్ ది జనరల్ స్టాఫ్ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









