అల్ జానుబియా అప్లికేషన్ ప్రారంభం
- September 19, 2019బహ్రెయిన్:సేవల్ని మరింత సులభతరం చేసేందుకుగాను సదరన్ గవర్నరేట్ స్మార్ట్ కమ్యూనికేషన్ అప్లికేషన్ అల్ జానుబియాని ప్రారంభించింది. సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలీ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా ఇన్విటేషన్ మేరకు డిప్యూటీ ప్రీమియర్, సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఛైర్మన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంటీరియర్ మినిస్టర్, జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా, మినిస్టర్స్, సీనియర్ స్టేట్ అఫీసియల్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక పౌరులతో మరింత మెరుగైన కమ్యూనికేషన్, సేవల కోసం ఈ అప్లికేషన్ ఉపకరిస్తుంది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?