అల్ జానుబియా అప్లికేషన్ ప్రారంభం
- September 19, 2019
బహ్రెయిన్:సేవల్ని మరింత సులభతరం చేసేందుకుగాను సదరన్ గవర్నరేట్ స్మార్ట్ కమ్యూనికేషన్ అప్లికేషన్ అల్ జానుబియాని ప్రారంభించింది. సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలీ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా ఇన్విటేషన్ మేరకు డిప్యూటీ ప్రీమియర్, సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఛైర్మన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంటీరియర్ మినిస్టర్, జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా, మినిస్టర్స్, సీనియర్ స్టేట్ అఫీసియల్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక పౌరులతో మరింత మెరుగైన కమ్యూనికేషన్, సేవల కోసం ఈ అప్లికేషన్ ఉపకరిస్తుంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







