అల్ జానుబియా అప్లికేషన్ ప్రారంభం
- September 19, 2019
బహ్రెయిన్:సేవల్ని మరింత సులభతరం చేసేందుకుగాను సదరన్ గవర్నరేట్ స్మార్ట్ కమ్యూనికేషన్ అప్లికేషన్ అల్ జానుబియాని ప్రారంభించింది. సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలీ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా ఇన్విటేషన్ మేరకు డిప్యూటీ ప్రీమియర్, సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఛైర్మన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంటీరియర్ మినిస్టర్, జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా, మినిస్టర్స్, సీనియర్ స్టేట్ అఫీసియల్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక పౌరులతో మరింత మెరుగైన కమ్యూనికేషన్, సేవల కోసం ఈ అప్లికేషన్ ఉపకరిస్తుంది.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు