అల్ జానుబియా అప్లికేషన్ ప్రారంభం
- September 19, 2019
బహ్రెయిన్:సేవల్ని మరింత సులభతరం చేసేందుకుగాను సదరన్ గవర్నరేట్ స్మార్ట్ కమ్యూనికేషన్ అప్లికేషన్ అల్ జానుబియాని ప్రారంభించింది. సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలీ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా ఇన్విటేషన్ మేరకు డిప్యూటీ ప్రీమియర్, సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఛైర్మన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంటీరియర్ మినిస్టర్, జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా, మినిస్టర్స్, సీనియర్ స్టేట్ అఫీసియల్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక పౌరులతో మరింత మెరుగైన కమ్యూనికేషన్, సేవల కోసం ఈ అప్లికేషన్ ఉపకరిస్తుంది.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









