దోహా లో లాంఛనంగా ప్రారంభించిన 'QPL 11' టోర్నీ
- September 19, 2019ఖతార్:దోహా లో గత పది సంవత్సరాల నుండి అన్ని దేశాల టీంలకు క్రికెట్ టోర్నమెంట్ QPL ఖతార్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తూ అలాగే QPL 11 సీజన్ కు స్వాగతం పలుకుతూ ఇండియన్ హైదరాబాద్ స్పైసీస్ హోటల్ లో కేక్ కట్ చేస్తూ QPL సిరాజ్ అన్సారీ(డైరెక్టర్) QPL మ్యానేజ్మెంట్ వారి ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి అతిధిగా ప్రముఖలను మరియు ఖతార్ లో సేవలందిస్తున్నవారికి QPL తరుపున మెమోంటోస్ తో సత్కరించటం జరిగింది.ఈ కార్యక్రమంలో సుందరిగిరి శంకర్(TGS-అధ్యక్షుడు),నర్సన్న(తెరాస-ఉపాధ్యక్షుడు)పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..