దోహా లో లాంఛనంగా ప్రారంభించిన 'QPL 11' టోర్నీ
- September 19, 2019
ఖతార్:దోహా లో గత పది సంవత్సరాల నుండి అన్ని దేశాల టీంలకు క్రికెట్ టోర్నమెంట్ QPL ఖతార్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తూ అలాగే QPL 11 సీజన్ కు స్వాగతం పలుకుతూ ఇండియన్ హైదరాబాద్ స్పైసీస్ హోటల్ లో కేక్ కట్ చేస్తూ QPL సిరాజ్ అన్సారీ(డైరెక్టర్) QPL మ్యానేజ్మెంట్ వారి ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి అతిధిగా ప్రముఖలను మరియు ఖతార్ లో సేవలందిస్తున్నవారికి QPL తరుపున మెమోంటోస్ తో సత్కరించటం జరిగింది.ఈ కార్యక్రమంలో సుందరిగిరి శంకర్(TGS-అధ్యక్షుడు),నర్సన్న(తెరాస-ఉపాధ్యక్షుడు)పాల్గొన్నారు.


--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







