గోదావరి:బోటు ప్రమాద ఘటనలో ముగ్గురు అరెస్ట్
- September 20, 2019
గోదావరి నది బోటు ప్రమాద ఘటనలో ముగ్గురుని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణతో పాటు అదే కుటుంబానికి చెందిని మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన జిల్లా ఎస్పీ.. డ్రైవర్ అనుభవ రాహిత్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు..
ఎడమవైపు వెళ్లాల్సిన బోటును గోదావరి మద్యలోంచి తీసుకెళ్లారని వివరించారు. బోటులో మొత్తం ముగ్గురు పిల్లలు, 64 మంది పెద్దవాళ్లు ఉన్నారని.. స్టాఫ్తో కలిసి మొత్తం బోటులో 75 మంది ఉన్నారని ఎస్పీ అన్నారు.. ఇప్పటికే బోటు యజమానికిపై పలు కేసులు నమోదు చేశామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!