ఒమన్లో రోడ్డు ప్రమాదం: ముగ్గురు వలసదారుల మృతి
- September 22, 2019
మస్కట్: ల్యాండ్ క్రూయిజర్ - ట్రక్ ఢీకొనడంతో ముగ్గురు వలసదారులు మృతి చెందారు. రుస్తాక్ దగ్గరలో హైవేపై ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయల్ ఒమన్ పోలీసులు ఈ ఘటనపై మాట్లాడుతూ, ట్రక్ - ల్యాండ్ క్రూయిజర్ ఢీకొన్న తర్వాత, ఓ స్టేషనరీ ఆబ్జక్ట్ని గుద్దుకుని, పలుమార్లు పల్టీలు కొట్టినట్లు చెప్పారు. మృతదేహాల్ని వారి వారి సొంత ప్రాంతాలకు తలరించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు వివరించారు. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ మృతదేహాల తరలింపు, లీగల్ ప్రొసిడ్యూర్స్ అంశాలపై దృష్టి సారించాయి.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!