విశాఖ కు హై అలర్ట్

- September 26, 2019 , by Maagulf
విశాఖ కు హై అలర్ట్

విశాఖ: ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబి) హెచ్చరికలతో విశాఖ తీరంలో హై అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని అధికారులు అప్రమత్తం చేశారు. 350 బోటింగ్ లాండింగ్ కేంద్రాలు వద్ద గట్టి నిఘా పెట్టారు. తీరంలో మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు. తీరంలో కొత్తవారు కనిపిస్తే.. తక్షణమే సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com