స్పేస్ నుంచి ట్వీట్ చేసిన యూఏఈ ఆస్ట్రోనాట్
- September 30, 2019యూఏఈ తొలి ఆస్ట్రోనాట్ హజ్జా అల్ మన్సూరి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తొలిసారిగా ట్వీట్ చేశారు. ఐదు రోజుల క్రితం కజకిస్తాన్లోని బైకనూర్ నుంచి సోయుజ్ రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి హజ్జా చేరుకున్న విషయం విదితమే. తాను చేసిన తొలి ట్వీట్లో, ఐఎస్ఎస్కి సంబంధించిన ఫొటోని షేర్ చేశారు. క్షణాల్లో ఈ ట్వీట్కి లైక్లు, రీ-ట్వీట్లు, కామెంట్లు పోటెత్తాయి. యూఏఈ నుంచి తొలిసారి అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యక్తిగా హజ్జా అల్ మన్సౌరి ఇప్పటికే రికార్డు సృష్టించిన విషయం విదితమే. అక్కడ ఆయన తన ప్రయోగాల్ని కొనసాగిస్తున్నారు. త్వరలో ఆయన తిరిగి భూమిని చేరుకోనున్నారు.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక