బావిలో పడి వ్యక్తి మృతి
- October 01, 2019
మస్కట్: ఓ వ్యక్తి బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ పిఎసిడిఎ ఈ విషయాన్ని వెల్లడించింది. అల్ దహిరాహ్ గవర్నరేట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ డిపార్ట్మెంట్కి చెందిన వాటర్ రెస్క్యూ టీమ్, బావి నుంచి మృతదేహాన్ని బయటకు తీయగలిగింది. విలాయత్ యాంకుల్లోని ఓ బావిలో వ్యక్తి పడిపోగా, అతను మృతి చెందాడనీ, మృతదేహాన్ని వెలికి తీశామనీ పిఎసిడిఎ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!