మలేసియా నుండి కోమా పేషేంటును ఇప్పుడే పంపలేము:భారత రాయబార కార్యాలయం
- October 01, 2019
మలేషియా:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తాళ్ల ధర్మారం గ్రామానికి చెందిన తట్ర రాజం అనే యువకునికి మలేసియాలో పనిప్రదేశంలో తలకు దెబ్బ తగిలి కోమాలోకి (అపస్మారక స్థితి) లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అతనికి మెరుగైన వైద్యం అందించి స్వదేశానికి పంపించాలని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్ది మలేసియా రాజధాని కౌలాలంపూర్ లోని ఇండియన్ హైకమీషన్ కు ఇ-మెయిల్ ద్వారా, ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈమేరకు మలేషియాలోని భారత దౌత్యాధికారులు లక్ష్మీకాంత్ కుంబర్, నిషిత్ కుమార్ ఉజ్వల్ లు స్పందించి మంగళవారం (01.10.2019) భీంరెడ్డికి జవాబు ఇచ్చారు.
కోమాలో ఉన్న పేషేంటు ప్రస్తుత స్థితి ప్రయాణానికి అనువుగాలేదని ఆసుపత్రివారు తెలిపారని, ఇదే విషయాన్ని స్థానికి తెలుగు సంఘం ద్వారా ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులకు తెలియపర్చామని దౌత్యాధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!