ల్యాండర్ విక్రమ్ పై ఇస్రో
- October 02, 2019
జులై 22 వ తేదీన ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రునిపైకి చంద్రయాన్ 2 ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. చంద్రుని వాతావరణంలోకి విజయవంతంగా ప్రవేశించిన ల్యాండర్ విక్రమ్ చంద్రునిపై ల్యాండింగ్ సమయంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా విక్రమ్ జాడ కనిపించలేదు. అయితే, ఆర్బిటర్ నుంచి అందిన సమాచారం ప్రకారం ల్యాండర్ ముక్కలు కాలేదని, ఒక్కటిగా ఉందని సమాచారం అందింది.
అయితే, విక్రమ్ తో సంబంధాల కోసం చాలా ప్రయత్నం చేశారు. కానీ కుదరలేదు. నాసా సహాయం తీసుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. చంద్రునిపై ల్యూనార్ నైట్ వాతావరణం ఉన్నది. ఈ సమయంలో అక్కడ మైనస్ 248 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ల్యాండర్ కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇస్రో తెలియజేసింది. ల్యాండర్ పై ఆశలు వదిలేసుకోలేదని, మరో వారం రోజుల్లో అక్కడ తిరిగి సూర్యకిరణాలు ప్రవేశిస్తాయి కాబట్టి ల్యాండర్ తో సంబంధాలను పునరుద్దరించే ప్రయత్నం చేస్తామని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!