ఉపరాష్ట్రపతి ఇంటికి ప్రధాని మోదీ
- October 02, 2019
దిల్లీ: నవరాత్రి పూజలు ప్రారంభమైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం రాత్రి 7 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లారు. ఇద్దరూ పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సుమారు గంటసేపు వారిద్దరూ మాట్లాడుకున్నారు. తన అమెరికా పర్యటన విశేషాలను ప్రధానమంత్రి ఉపరాష్ట్రతికి వివరించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడి సతీమణి ఉష, కుమార్తె దీప, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!