ఉపరాష్ట్రపతి ఇంటికి ప్రధాని మోదీ
- October 02, 2019
దిల్లీ: నవరాత్రి పూజలు ప్రారంభమైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం రాత్రి 7 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లారు. ఇద్దరూ పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సుమారు గంటసేపు వారిద్దరూ మాట్లాడుకున్నారు. తన అమెరికా పర్యటన విశేషాలను ప్రధానమంత్రి ఉపరాష్ట్రతికి వివరించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడి సతీమణి ఉష, కుమార్తె దీప, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







