ఉపరాష్ట్రపతి ఇంటికి ప్రధాని మోదీ
- October 02, 2019
దిల్లీ: నవరాత్రి పూజలు ప్రారంభమైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం రాత్రి 7 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లారు. ఇద్దరూ పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సుమారు గంటసేపు వారిద్దరూ మాట్లాడుకున్నారు. తన అమెరికా పర్యటన విశేషాలను ప్రధానమంత్రి ఉపరాష్ట్రతికి వివరించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడి సతీమణి ఉష, కుమార్తె దీప, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









