ఉపరాష్ట్రపతి ఇంటికి ప్రధాని మోదీ
- October 02, 2019
దిల్లీ: నవరాత్రి పూజలు ప్రారంభమైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం రాత్రి 7 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లారు. ఇద్దరూ పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సుమారు గంటసేపు వారిద్దరూ మాట్లాడుకున్నారు. తన అమెరికా పర్యటన విశేషాలను ప్రధానమంత్రి ఉపరాష్ట్రతికి వివరించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడి సతీమణి ఉష, కుమార్తె దీప, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







