డీడీ అసిస్టెంట్ డైరెక్టర్పై మోడీ వేటు
- October 03, 2019
ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని నిర్లక్ష్యం చేసిన దూరదర్శన్ చానల్ అసిస్టెంట్ డైరెక్టర్పై వేటు పడింది. వివరాల్లోకి వెళితే..ప్రధాని నరేంద్ర మోదీ గత నెల 30న ఐఐటీ మద్రాస్లో నిర్వహించిన కన్వెన్షన్ ప్రోగ్రాంలో ఇచ్చిన ప్రసంగాన్ని చెన్నై దూరదర్శన్ విభాగమైన డీడీ పొథిగై ప్రత్యక్ష ప్రసారం చేయలేదు.
దీంతో ఆ చానల్ అసిస్టెంట్ డైరెక్టర్పై వేటు పడింది. ఉన్నతాధికారుల అనుమతి ఉన్నపటికీ మోదీ ప్రసంగాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని ప్రధాని కార్యాలయం తీవ్రంగా పరిగణించింది. వెంటనే వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖను కోరింది. దీంతో డీడీ పొథిగై అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ వసుమతిని ప్రసారభారతి సస్పెండ్ చేసి మోదీ ప్రసంగాన్ని ఎందుకు ప్రత్యక్ష ప్రసారం చేయలేదో వివరణ కోరింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







