డీడీ అసిస్టెంట్ డైరెక్టర్పై మోడీ వేటు
- October 03, 2019
ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని నిర్లక్ష్యం చేసిన దూరదర్శన్ చానల్ అసిస్టెంట్ డైరెక్టర్పై వేటు పడింది. వివరాల్లోకి వెళితే..ప్రధాని నరేంద్ర మోదీ గత నెల 30న ఐఐటీ మద్రాస్లో నిర్వహించిన కన్వెన్షన్ ప్రోగ్రాంలో ఇచ్చిన ప్రసంగాన్ని చెన్నై దూరదర్శన్ విభాగమైన డీడీ పొథిగై ప్రత్యక్ష ప్రసారం చేయలేదు.
దీంతో ఆ చానల్ అసిస్టెంట్ డైరెక్టర్పై వేటు పడింది. ఉన్నతాధికారుల అనుమతి ఉన్నపటికీ మోదీ ప్రసంగాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని ప్రధాని కార్యాలయం తీవ్రంగా పరిగణించింది. వెంటనే వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖను కోరింది. దీంతో డీడీ పొథిగై అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ వసుమతిని ప్రసారభారతి సస్పెండ్ చేసి మోదీ ప్రసంగాన్ని ఎందుకు ప్రత్యక్ష ప్రసారం చేయలేదో వివరణ కోరింది.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









