అక్టోబర్ 6న యస్వీరంగారావు విగ్రహావిష్కరణ
- October 04, 2019ఈ నెల 6న తాడేపల్లి గూడెంలో ఈ నెల 6న విశ్వనట చక్రవర్తి యస్వీ రంగారావు విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానునున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. వాస్తవానికి యస్వీ రంగారావు విగ్రహావిష్కరణ ఆగస్టులోనే జరగాలి. కానీ, ప్రభుత్వం అనుమతి లభించకపోవడంతో వాయిదా పడింది. ఇప్పుడు దసరా కానుకగా యస్వీ రంగారావు విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ మేరకు మెగా అభిమానులు ఏర్పాట్లు పూర్తి చేసారు.
కార్యక్రమం డేటుకి సంబంధించిన ఫోస్టర్ ని విడుదల చేశారు. ఐతె, ఇది సైరా ప్రమోషన్స్ స్టంట్ అనే విమర్షలు కూడా వస్తున్నాయి. వాటిని మెగా అభిమానులు తిప్పికొడుతున్నారు. ఇక ఈ నెల 6న చిరంజీవి వస్తున్నాడని తెలిసి ఉభయగోదావరిలోని మెగా ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేసుకొంటున్నారు. తాడేపల్లి గూడెంలో మెగాస్టార్ కి ఘన స్వాగతం లభించనుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు