రస్ అల్ ఖైమాలో యూఏఈ మిలిటరీ రిహార్సల్స్
- October 05, 2019
యూఏఈ ఆర్మమడ్ ఫోర్సెస్, రస్ అల్ ఖైమాలోని అల్ హమ్రా ప్రాంతంలో మిలటరీ రిహార్సల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ మేరకు భారీగా శబ్దాలు వచ్చే అవకాశం వుందంటూ ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. 6వ ఎడిషన్ ఆఫ్ యూనియన్ ఫోర్ట్రెస్లో భాగంగా ఈ మిలటరీ ఎక్సర్సైజ్లు నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు ఈ రిహార్సల్స్ కొనసాగుతాయి. రిహార్సల్స్ జరుగుతున్న ప్రాంతానికి అతి దగ్గరగా రాకూడదనీ, ఫొటోలు తీసేందుకు ప్రయత్నించవద్దని, సముద్రం వైపు నుంచి అస్సలు రాకూడదని ఆర్మ్డ్ ఫోర్సెస్ ఓ హెచ్చరికని కూడా జారీ చేయడం జరిగింది. హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, స్పీడ్ బోట్లు వంటివి ఈ రిహార్సల్స్లో పాల్గొననున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు