స్మార్ట్ హజ్తో ఫిలిగ్రిమ్స్కి మరింత మెరుగైన సేవలు
- October 09, 2019జెడ్డా: స్మార్ట్ హజ్ తొలి ఫేజ్ ద్వారా యాత్రీకుల మూమెంట్, ట్రాన్స్పోర్టేషన్, సేఫ్టీ సులభతరంగా జరిగినట్లు మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా ప్రకటించింది. హజ్ అండ్ ఉమ్రాన డిప్యూటీ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్ఫతాహ్ మసత్, ఎల్మ్ కో సిఇఓ డాక్టర్ అబ్దుల్రహ్మాన్ అల్జదాయి, స్మార్ట్ హజ్కి సంబంధించి రెండు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టిండింగ్స్పై సంతకాలు చేయడం జరిగింది. సబ్సిస్టెన్స్, హెల్త్, ఎన్విరాన్మెంట్ వంటి విభాగాల్లో డెవలప్మెంట్, అలాగే హజ్ మరియు ఉమ్రా సెక్టార్స్ - క్వాలిఫైయింగ్ ఎంప్లాయీస్ లైసెన్సింగ్ సెంటర్ ఏర్పాటు తదితర విషయాలపై ఈ ఒప్పందాలు కుదిరాయి. రానున్న రోజుల్లో స్మార్ట్ హజ్ ద్వారా మరింత మెరుగైన సేవల్ని ఫిలిగ్రిమ్స్కి అందిస్తామని ఇరు వర్గాలూ వెల్లడించాయి. సౌదీ విజన్ 2030 దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామనీ, యాత్రీకులకు సాంకేతిక సాయంతో అద్భుతమైన సౌకర్యాలు కల్పిస్తామని డాక్టర్ మషత్, జిటెక్స్ 2019లో చెప్పారు.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA