స్మార్ట్ హజ్తో ఫిలిగ్రిమ్స్కి మరింత మెరుగైన సేవలు
- October 09, 2019
జెడ్డా: స్మార్ట్ హజ్ తొలి ఫేజ్ ద్వారా యాత్రీకుల మూమెంట్, ట్రాన్స్పోర్టేషన్, సేఫ్టీ సులభతరంగా జరిగినట్లు మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా ప్రకటించింది. హజ్ అండ్ ఉమ్రాన డిప్యూటీ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్ఫతాహ్ మసత్, ఎల్మ్ కో సిఇఓ డాక్టర్ అబ్దుల్రహ్మాన్ అల్జదాయి, స్మార్ట్ హజ్కి సంబంధించి రెండు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టిండింగ్స్పై సంతకాలు చేయడం జరిగింది. సబ్సిస్టెన్స్, హెల్త్, ఎన్విరాన్మెంట్ వంటి విభాగాల్లో డెవలప్మెంట్, అలాగే హజ్ మరియు ఉమ్రా సెక్టార్స్ - క్వాలిఫైయింగ్ ఎంప్లాయీస్ లైసెన్సింగ్ సెంటర్ ఏర్పాటు తదితర విషయాలపై ఈ ఒప్పందాలు కుదిరాయి. రానున్న రోజుల్లో స్మార్ట్ హజ్ ద్వారా మరింత మెరుగైన సేవల్ని ఫిలిగ్రిమ్స్కి అందిస్తామని ఇరు వర్గాలూ వెల్లడించాయి. సౌదీ విజన్ 2030 దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామనీ, యాత్రీకులకు సాంకేతిక సాయంతో అద్భుతమైన సౌకర్యాలు కల్పిస్తామని డాక్టర్ మషత్, జిటెక్స్ 2019లో చెప్పారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







