దుబాయ్ ఆర్టీయే బస్లు, బస్ షెల్టర్లలో ఉచిత వైఫై
- October 09, 2019దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), 'డు' సంస్థతో కలిసి ఉచిత వైఫై సౌకర్యాన్ని పబ్లిక్ బస్లలోనూ, మెరైన్ ట్రాన్సిట్ మోడ్స్లోనూ అలాగే ఎయిర్ కండిషన్డ్ బస్ షెల్టర్స్లోనూ అందించనుంది. జిటెక్స్ టెక్నాలజీ వీక్ 2019లో ఈ విషయాన్ని ప్రకటించారు. మొత్తం 23 బస్ స్టేషన్లు, 40 వాటర్ ట్రాన్సిట్ మీన్స్, 18 మెరైన్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్స్ అలాగే పలు ఎయిర్ కండిషన్డ్ బస్ షెల్టర్స్లో ఇది అందుబాటులో వుంటుందని ఆర్టిఎ - పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ సీఈఓ అహ్మద్ హాషిమ్ బహ్రూెజ్యాన్ చెప్పారు. ఆర్టీయేతో కలిసి ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా వుందనీ, ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నందుకు గర్వంగా వుందని 'డు' సంస్థ డిప్యూటీ సీఈఓ ఫహాద్ అల్ హస్సావి చెప్పారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు