మద్యం మత్తులో 12 వాహనాల్ని ఢీకొట్టిన ఆసియా వలసదారుడు
- October 10, 2019
కువైట్ సిటీ: ఫర్వానియా సెక్యూరిటీ మెన్, ఆసియా వలసదారుడొకర్ని అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో వున్న నిందితుడు, ఖైతాన్ ప్రాంతంలో ఓ జీప్ని 12 ఇతర వాహనాల్నీ ఢీ కొన్నాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే, సంఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఖేతాన్ ఏరియా బ్లాక్ 10లో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపిన పోలీసులు, ఏరియా పోలీస్ స్టేషన్కి నిందితుడ్ని అప్పగించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







