మద్యం మత్తులో 12 వాహనాల్ని ఢీకొట్టిన ఆసియా వలసదారుడు
- October 10, 2019
కువైట్ సిటీ: ఫర్వానియా సెక్యూరిటీ మెన్, ఆసియా వలసదారుడొకర్ని అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో వున్న నిందితుడు, ఖైతాన్ ప్రాంతంలో ఓ జీప్ని 12 ఇతర వాహనాల్నీ ఢీ కొన్నాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే, సంఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఖేతాన్ ఏరియా బ్లాక్ 10లో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపిన పోలీసులు, ఏరియా పోలీస్ స్టేషన్కి నిందితుడ్ని అప్పగించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







