ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘన: యూఏఈ స్కూల్ క్యాంటీన్ మూసివేత
- October 10, 2019
అబుదాబీ అథారిటీస్, ఓ స్కూల్ క్యాంటీన్ని సేఫ్టీ ఉల్లంఘనల కారణంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అబుదాబీ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఎడిఎఎఫ్ఎస్ఎ) అధికార ప్రతినిథి తమెర్ రషీద్ అల్ కాసిమి మాట్లాడుతూ, ఎడిసి ప్రైవేట్ స్కూల్ క్యాంటీన్లోని ఫుడ్, తినడానికి ఏమాత్రం మంచిది కాదని నిర్ధారించినట్లు పేర్కొన్నారు. ఫుడ్కి అనుకూలంగా వుండే టెంపరేచర్కి సంబంధించిన వివరాలేమీ రికార్డుల్లో లేవని కూడా ఆయన వివరించారు. నిబంధనలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకునేవరకు క్యాంటిన్ తెరవడానికి వీల్లేదని ఎడిఎఎఫ్ఎస్ఎ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







