ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘన: యూఏఈ స్కూల్ క్యాంటీన్ మూసివేత
- October 10, 2019
అబుదాబీ అథారిటీస్, ఓ స్కూల్ క్యాంటీన్ని సేఫ్టీ ఉల్లంఘనల కారణంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అబుదాబీ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఎడిఎఎఫ్ఎస్ఎ) అధికార ప్రతినిథి తమెర్ రషీద్ అల్ కాసిమి మాట్లాడుతూ, ఎడిసి ప్రైవేట్ స్కూల్ క్యాంటీన్లోని ఫుడ్, తినడానికి ఏమాత్రం మంచిది కాదని నిర్ధారించినట్లు పేర్కొన్నారు. ఫుడ్కి అనుకూలంగా వుండే టెంపరేచర్కి సంబంధించిన వివరాలేమీ రికార్డుల్లో లేవని కూడా ఆయన వివరించారు. నిబంధనలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకునేవరకు క్యాంటిన్ తెరవడానికి వీల్లేదని ఎడిఎఎఫ్ఎస్ఎ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







