ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘన: యూఏఈ స్కూల్ క్యాంటీన్ మూసివేత
- October 10, 2019
అబుదాబీ అథారిటీస్, ఓ స్కూల్ క్యాంటీన్ని సేఫ్టీ ఉల్లంఘనల కారణంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అబుదాబీ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఎడిఎఎఫ్ఎస్ఎ) అధికార ప్రతినిథి తమెర్ రషీద్ అల్ కాసిమి మాట్లాడుతూ, ఎడిసి ప్రైవేట్ స్కూల్ క్యాంటీన్లోని ఫుడ్, తినడానికి ఏమాత్రం మంచిది కాదని నిర్ధారించినట్లు పేర్కొన్నారు. ఫుడ్కి అనుకూలంగా వుండే టెంపరేచర్కి సంబంధించిన వివరాలేమీ రికార్డుల్లో లేవని కూడా ఆయన వివరించారు. నిబంధనలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకునేవరకు క్యాంటిన్ తెరవడానికి వీల్లేదని ఎడిఎఎఫ్ఎస్ఎ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







