హైదరాబాద్:దుబాయ్ లో ఉద్యోగం పేరిట ఘరానా మోసం
- October 11, 2019హైదరాబాద్:విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగుల నెత్తి శఠగోపం పెట్టిన కింగ్డమ్ ఆఫ్ యూనివర్స్ నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. మెహిదీపట్నానికి చెందిన అజీజ్ మరికొంత మంది కింగ్డమ్ ఆఫ్ యూనివర్స్ పేరిట ఓ కన్సల్టెన్సీని ఏర్పాటు చేశారు. దుబాయ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేశారు. ఈ వ్యవహారంపై గత మే నెలలో కన్సల్టెన్సీపై ఆసిఫానగర్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి నుంచి నిర్వాహకులు పరారీలో ఉన్నారు. గురువారం అజీజ్తో పాటు మరికొంత మంది నాంపల్లి కోర్టుకు రాగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్