చెన్నై చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌

- October 11, 2019 , by Maagulf
చెన్నై చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌

చెన్నై: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చెన్నైకు చేరుకున్నారు. చెన్నైకు చేరుకున్న జిన్‌పింగ్‌కు తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌, సీఎం పళనిస్వామి ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి జిన్‌పింగ్‌ గిండిలోని ఐటీసీ గ్రాండ్‌ చోళ హోటల్‌కు బయల్దేరివెళ్లారు. మహాబలిపురం వేదికగా జిన్‌పింగ్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరపనున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ మహాబలిపురం చేరుకున్నారు.ఈ ఇద్దరు నేతల మధ్య జరగనున్న రెండో అనధికార సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com