'ప్లాస్టిక్ రహిత భారత్' కు నేను సైతం అంటున్న మోడీ
- October 12, 2019
ఇండియా, చైనా శిఖరాగ్ర సదస్సుకు మహాబలిపురం వేదికగా మారింది. నిన్నటి రోజున మహాబలిపురం వెళ్లిన మోడీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను రిసీవ్ చేసుకున్నారు. ఇద్దరు మహాబలిపురం టెంపుల్ లో సమావేశం అయ్యారు. అక్కడి శోర్ దేవాలయంలో గంటకు పైగా గడిపారు. వివిధ అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఇక ఈరోజు కూడా మహాబలిపురంలోనే ఉన్నారు.
ఈ ఉదయం మోడీ మహాబలిపురం బీచ్ లో వాకింగ్ చేశారు. బీచ్ లో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్, చెత్తను తీసి కవర్లో వేశారు. ఈ ఉదయం దాదాపు అరగంటకు పైగా మోడీ బీచ్ లో గడిపాడు. ప్లాస్టిక్ రహిత భారతదేశం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా మోడీ తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!