'APNRTS' సంస్థను సందర్శించిన యుఎస్ కౌన్సిల్ జనరల్
- October 17, 2019అమరావతి:యునైటెడ్ స్టేట్స్ కౌన్సిల్ జనరల్ మిస్టర్ జోయెల్ రీఫ్మన్ తన బృందం తో కలసి ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థను సందర్శించారు.
ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అధ్యక్షులు వెంకట్ ఎస్ మేడపాటి సి.ఎం. జగన్మోహన రెడ్డి ప్రవాసాంధ్రుల పట్ల ఉన్న విజన్ గురించి వివరిస్తూ సొసైటీ యొక్క సేవలు, కార్యకలాపాల గురించి యుఎస్ కౌన్సిల్ జనరల్ జోయెల్ రీఫ్మన్కి వివరించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ