అల్ అఖాల్ బస్ ప్రమాద బాధితుల్ని పరామర్శించిన మదీనా గవర్నర్
- October 18, 2019
మదీనా: మదీనా గవర్నర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్లా అజీజ్, కింగ్ ఫవాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతోన్న అల్ అఖాల్ బస్ ప్రమాద బాధితుల్ని పరామర్శించారు. ఈ బస్సు ప్రమాదంలో 35 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న బాధితులు త్వరితగతిన కోలుకోవాలని ప్రిన్స్ సౌద్ బిన్ ఖాలిద్ అల్ ఫైసల్ ఆకాంక్షించారు. పేషెంట్స్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారాయన. గాయపడ్డవారు త్వరగా కోలుకునేందుకు తగిన వైద్య సహాయం అందించాలని వైద్యులకు సూచించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!