ఎక్స్పో 2020 దుబాయ్ కౌంట్ డౌన్ ప్రారంభం
- October 19, 2019అక్టోబర్ 20న ప్రారంభం కానున్న ఎక్స్పో 2020 దుబాయ్ కోసం కౌంట్డౌన్ స్టార్ట్ అయ్యింది. విజిటర్స్ అలాగే టూరిస్ట్లు ఈ ఎక్స్పో కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 20 నుంచి ఏప్రిల్ 21 వరకు ఈ ఎక్స్పో సాగుతుంది. రెలామ్ ఇన్వెస్టిమెంట్ కో-ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ సుల్తాన్ అలి రషెద్ లూటాహ్ మాట్లాడుతూ, దుబాయ్ ఎక్స్పో 2020 అత్యద్భుతమైన అనుభూతిని సందర్శకులకు ఇవ్వనుందని అన్నారు. 25 మిలియన్ మంది ఈ ఎక్స్పోని సందర్శిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. యూఏఈ వెలుపల నుంచి 70 శాతం విజిటర్స్ వుంటారనేది ఓ అంచనా. 60 డెయిలీ ఈవెంట్స్ మొత్తంగా 173 రోజులపాటు కొనసాగుతాయి. 192 దేశాల నుంచి 200 పార్టిసిపెంట్స్ ఈ ఎక్స్పోలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
తాజా వార్తలు
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్