ఎక్స్పో 2020 దుబాయ్ కౌంట్ డౌన్ ప్రారంభం
- October 19, 2019
అక్టోబర్ 20న ప్రారంభం కానున్న ఎక్స్పో 2020 దుబాయ్ కోసం కౌంట్డౌన్ స్టార్ట్ అయ్యింది. విజిటర్స్ అలాగే టూరిస్ట్లు ఈ ఎక్స్పో కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 20 నుంచి ఏప్రిల్ 21 వరకు ఈ ఎక్స్పో సాగుతుంది. రెలామ్ ఇన్వెస్టిమెంట్ కో-ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ సుల్తాన్ అలి రషెద్ లూటాహ్ మాట్లాడుతూ, దుబాయ్ ఎక్స్పో 2020 అత్యద్భుతమైన అనుభూతిని సందర్శకులకు ఇవ్వనుందని అన్నారు. 25 మిలియన్ మంది ఈ ఎక్స్పోని సందర్శిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. యూఏఈ వెలుపల నుంచి 70 శాతం విజిటర్స్ వుంటారనేది ఓ అంచనా. 60 డెయిలీ ఈవెంట్స్ మొత్తంగా 173 రోజులపాటు కొనసాగుతాయి. 192 దేశాల నుంచి 200 పార్టిసిపెంట్స్ ఈ ఎక్స్పోలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







