ఎక్స్పో 2020 దుబాయ్ కౌంట్ డౌన్ ప్రారంభం
- October 19, 2019
అక్టోబర్ 20న ప్రారంభం కానున్న ఎక్స్పో 2020 దుబాయ్ కోసం కౌంట్డౌన్ స్టార్ట్ అయ్యింది. విజిటర్స్ అలాగే టూరిస్ట్లు ఈ ఎక్స్పో కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 20 నుంచి ఏప్రిల్ 21 వరకు ఈ ఎక్స్పో సాగుతుంది. రెలామ్ ఇన్వెస్టిమెంట్ కో-ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ సుల్తాన్ అలి రషెద్ లూటాహ్ మాట్లాడుతూ, దుబాయ్ ఎక్స్పో 2020 అత్యద్భుతమైన అనుభూతిని సందర్శకులకు ఇవ్వనుందని అన్నారు. 25 మిలియన్ మంది ఈ ఎక్స్పోని సందర్శిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. యూఏఈ వెలుపల నుంచి 70 శాతం విజిటర్స్ వుంటారనేది ఓ అంచనా. 60 డెయిలీ ఈవెంట్స్ మొత్తంగా 173 రోజులపాటు కొనసాగుతాయి. 192 దేశాల నుంచి 200 పార్టిసిపెంట్స్ ఈ ఎక్స్పోలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!