ఎక్స్పో 2020 దుబాయ్ కౌంట్ డౌన్ ప్రారంభం
- October 19, 2019అక్టోబర్ 20న ప్రారంభం కానున్న ఎక్స్పో 2020 దుబాయ్ కోసం కౌంట్డౌన్ స్టార్ట్ అయ్యింది. విజిటర్స్ అలాగే టూరిస్ట్లు ఈ ఎక్స్పో కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 20 నుంచి ఏప్రిల్ 21 వరకు ఈ ఎక్స్పో సాగుతుంది. రెలామ్ ఇన్వెస్టిమెంట్ కో-ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ సుల్తాన్ అలి రషెద్ లూటాహ్ మాట్లాడుతూ, దుబాయ్ ఎక్స్పో 2020 అత్యద్భుతమైన అనుభూతిని సందర్శకులకు ఇవ్వనుందని అన్నారు. 25 మిలియన్ మంది ఈ ఎక్స్పోని సందర్శిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. యూఏఈ వెలుపల నుంచి 70 శాతం విజిటర్స్ వుంటారనేది ఓ అంచనా. 60 డెయిలీ ఈవెంట్స్ మొత్తంగా 173 రోజులపాటు కొనసాగుతాయి. 192 దేశాల నుంచి 200 పార్టిసిపెంట్స్ ఈ ఎక్స్పోలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు