ఒమనీ, ఇండియన్ ఎయిర్ వారియర్స్ జాయింట్ డ్రిల్
- October 21, 2019
మస్కట్: ఒమన్ ఎయిర్ ఫోర్స్ అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా మసిరా ఎయిర్ బేస్లో డ్రిల్ చేపట్టాయి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈస్ట్ బ్రిగేడ్ 5 ఎక్సర్సైజ్ని రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో కలిసి నిర్వహిస్తోందనీ, అక్టోబర్ 24 వరకు ఇది కొనసాగుతుందని మినిస్ట్రీ పేర్కొంది. కాగా, రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్, బ్రిటిష్ మెరైన్స్ యూనిట్స్ పలు యాక్టివిటీస్ని చేపట్టాయి. ఈ జాయింట్ డ్రిల్ 29 వరకు కొనసాగుతుంది. ఇతర దేశాలతో సన్నిహిత సంబంధాల కొనసాగింపు, దళాల సామర్థ్యం పెంపుదల వంటి ప్రాతిపదికల నేపథ్యంలో ఈ డ్రిల్స్ జరుగుతున్నట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







