ఒమనీ, ఇండియన్ ఎయిర్ వారియర్స్ జాయింట్ డ్రిల్
- October 21, 2019
మస్కట్: ఒమన్ ఎయిర్ ఫోర్స్ అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా మసిరా ఎయిర్ బేస్లో డ్రిల్ చేపట్టాయి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈస్ట్ బ్రిగేడ్ 5 ఎక్సర్సైజ్ని రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో కలిసి నిర్వహిస్తోందనీ, అక్టోబర్ 24 వరకు ఇది కొనసాగుతుందని మినిస్ట్రీ పేర్కొంది. కాగా, రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్, బ్రిటిష్ మెరైన్స్ యూనిట్స్ పలు యాక్టివిటీస్ని చేపట్టాయి. ఈ జాయింట్ డ్రిల్ 29 వరకు కొనసాగుతుంది. ఇతర దేశాలతో సన్నిహిత సంబంధాల కొనసాగింపు, దళాల సామర్థ్యం పెంపుదల వంటి ప్రాతిపదికల నేపథ్యంలో ఈ డ్రిల్స్ జరుగుతున్నట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







