ఒమనీ, ఇండియన్ ఎయిర్ వారియర్స్ జాయింట్ డ్రిల్
- October 21, 2019
మస్కట్: ఒమన్ ఎయిర్ ఫోర్స్ అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా మసిరా ఎయిర్ బేస్లో డ్రిల్ చేపట్టాయి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈస్ట్ బ్రిగేడ్ 5 ఎక్సర్సైజ్ని రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో కలిసి నిర్వహిస్తోందనీ, అక్టోబర్ 24 వరకు ఇది కొనసాగుతుందని మినిస్ట్రీ పేర్కొంది. కాగా, రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్, బ్రిటిష్ మెరైన్స్ యూనిట్స్ పలు యాక్టివిటీస్ని చేపట్టాయి. ఈ జాయింట్ డ్రిల్ 29 వరకు కొనసాగుతుంది. ఇతర దేశాలతో సన్నిహిత సంబంధాల కొనసాగింపు, దళాల సామర్థ్యం పెంపుదల వంటి ప్రాతిపదికల నేపథ్యంలో ఈ డ్రిల్స్ జరుగుతున్నట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







