నవంబర్ 7 నుంచి 'సీ ఫెస్టివల్'
- October 22, 2019
బహ్రెయిన్: నాలుగవ ఎడిషన్ యాన్యువల్ సీ ఫెస్టివల్, మరాస్సి బీచ్ వద్ద 10 రోజులపాటు జరగనున్నట్లు బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (బిటిఇఎ) వెల్లడించింది. 2016 నుంచి ఈ సీ ఫెస్టివల్ జరుగుతోంది. నవంబర్ 7 నుంచి నవంబర్ 17 వరకు ఈ ఫెస్టివ్ జరుగుతుంది. మోడర్న్ డే విజిటర్స్ మరియు టూరిస్టులకు ఈ ఫెస్టివల్ ఎంతో ఆకర్షణీయంగా ఆతిథ్యం పలకనుంది. సముద్ర సంబంధిత ట్రెడిషన్స్ యాక్టివిటీస్ని ఇక్కడ షోకేస్ చేస్తారు. వాటర్ స్పోర్ట్స్, బోట్ రైడ్స్, ట్రెడిషనల్ మ్యూజిక్ పెర్ఫామెన్సెస్, హ్యాండిక్రాఫ్ట్స్ మరియు పెరల్ మర్చంట్స్ ఇక్కడ ఇతర ప్రధాన ఆకర్షణలు కానున్నాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!