1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న దుబాయ్లోని భారత వలసదారుడు
- October 23, 2019
దుబాయ్: 56 ఏళ్ళ భారత వ్యాపారి కమలాసనన్ నాడార్ వాసు, 1 మిలియన్ డాలర్లను దుబాయ్ డ్యూటీ ఫ్రీ (డిడిఎఫ్) మిలీనియం మిలియనీర్ సిరీస్ 314 డ్రాలో గెల్చుకున్నారు. ఈ విషయమై కమలాసనన్ మాట్లాడుతూ, 33 ఏళ్ళుగా తాను స్టీల్ ఫ్యాబ్రికేషన్ కంపెనీ నిర్వహిస్తున్నాననీ, తనకు తాజాగా దక్కిన రాఫెల్ గెలుపుతో వచ్చే మొత్తంతో అప్పులన్నిటినీ తీర్చేస్తానని చెప్పారు. కొంత మొత్తంతో అప్పులు తీర్చేసి, మిగతా మొత్తంతో లైఫ్లో సెటిల్ అయ్యేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటానని అన్నారు. డిడిఎఫ్ డ్రాకి తాను రెగ్యులర్ కస్టమర్ననీ ఎనిమిదేళ్ళుగా తాను టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నాననీ, గత నెలలో కేరళ వెళుతూ కొనుగోలు చేసిన టిక్కెట్కి విజయం దక్కిందని చెప్పారు కమలాసనన్.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!