రస్ అల్ ఖైమా కేంద్రంగా 'స్పైస్ జెట్'
- October 23, 2019
భారతదేశం యొక్క తక్కువ-ధర క్యారియర్ 'స్పైస్ జెట్' రస్ అల్ ఖైమా కేంద్రంగా, మరియు RAK విమానాశ్రయంలో ఉండేట్టు ఒక విమానయాన సంస్థను ప్రారంభించాలని యోచిస్తోంది. దీనికై బుధవారం RAK అంతర్జాతీయ విమానాశ్రయంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
స్పైస్ జెట్ చైర్మన్ అజయ్ సింగ్ మాట్లాడుతూ "రస్ అల్ ఖైమా నుండి ప్రారంభంకానున్న
కొత్త విమానయాన సంస్థ కోసం లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నామని, వచ్చే ఏడాది నుంచి సర్వీసు మొదలవుతుందని మరియు ఎమిరేట్స్, ఎతిహాడ్, ఎయిర్ అరేబియా, ఫ్లై దుబాయ్ మరియు ఇటీవల ప్రకటించిన ఎయిర్ అరేబియా-అబుదాబి తరువాత యూఏఈ నుండి పనిచేసే ఆరవ విమానయాన సంస్థ ఇది" అన్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







