దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మొహమ్మద్
- October 25, 2019
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ అలాగే దుబాయ్ రూలర్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్మక్తౌమ్, ట్విట్టర్ వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్న అందరికీ యూఏఈ ప్రజలు, ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు షేక్ మొహమ్మద్. వెలుగుల పండుగ అయిన దీపావళి అందరిలోనూ ఆనందోత్సాహాల వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. అక్టోబర్ 25న ధన్తేరాస్తో దీపావళి సంబరాలు మొదలవుతాయి.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!