భారత ప్రధాని నరేంద్రమోడీతో సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ భేటీ

- October 30, 2019 , by Maagulf
భారత ప్రధాని నరేంద్రమోడీతో సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ భేటీ

రియాద్‌: సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌, భారత ప్రధాని నరేంద్ర మోడీతో రియాద్‌లో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలపై ఇరు నేతలూ రివ్యూ చేశారు. ఇరు దేశాలూ తమ స్నేహాన్ని కొనసాగిస్తూ, అభివృద్ధిలో కలిసి ముందుకు నడవాలని ఆకాంక్షించారు. ఇటీవలి కాలంలో ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలపై ఈ భేటీలో ఇరువురు నేతల మధ్య చచ్చించిచనట్లు తెలుస్తోంది. భేటీ సందర్భంగా సౌదీ - ఇండియన్‌ స్ట్రేటజిక్‌ పార్టనర్‌షిప్‌ కౌన్సిల్‌ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై ఇరువురూ సంకతాలు చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com