మాదకద్రవ్యాల స్మగ్లర్ కి మరణ శిక్ష
- October 31, 2019
కువైట్ సిటీ: కోర్ట్ ఆఫ్ కాస్సాషన్, లోవర్ కోర్టు తీర్పుని సమర్థిస్తూ ఓ కేసులో నిందితుడికి ఉరిశిక్షను ఖరారు చేసింది. నిందితుడు హెరాయిన్ని దేశంలోకి తెచ్చి విక్రయిస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఎరైవల్స్ హాల్ వద్ద నిందితుడ్ని గుర్తించిన కస్టమ్స్ అధికారులు అతని నుంచి రెండు బ్యాగ్లలో వున్న హెరాయిన్ని స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ఆ డ్రగ్ని తీసుకొచ్చినట్లు నిందితుడి తరఫు న్యాయవాది చేసిన వాదనల్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. దేశంలో విక్రయించేందుకే స్మగ్లింగ్ చేస్తున్నట్లు నిందితుడిపై అభియోగాలు రుజువయ్యాయి. ఈ నేపథ్యంలో నిందితుడికి న్యాయస్థానం మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







