మాదకద్రవ్యాల స్మగ్లర్ కి మరణ శిక్ష
- October 31, 2019
కువైట్ సిటీ: కోర్ట్ ఆఫ్ కాస్సాషన్, లోవర్ కోర్టు తీర్పుని సమర్థిస్తూ ఓ కేసులో నిందితుడికి ఉరిశిక్షను ఖరారు చేసింది. నిందితుడు హెరాయిన్ని దేశంలోకి తెచ్చి విక్రయిస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఎరైవల్స్ హాల్ వద్ద నిందితుడ్ని గుర్తించిన కస్టమ్స్ అధికారులు అతని నుంచి రెండు బ్యాగ్లలో వున్న హెరాయిన్ని స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ఆ డ్రగ్ని తీసుకొచ్చినట్లు నిందితుడి తరఫు న్యాయవాది చేసిన వాదనల్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. దేశంలో విక్రయించేందుకే స్మగ్లింగ్ చేస్తున్నట్లు నిందితుడిపై అభియోగాలు రుజువయ్యాయి. ఈ నేపథ్యంలో నిందితుడికి న్యాయస్థానం మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







