భాగ్యనగరం ఓ మినీ భారతదేశం : మంత్రి కేటీఆర్
- January 12, 2016
భాగ్యనగరం ఓ మినీ భారతదేశం అని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మత సామరస్యానికి మారు పేరు హైదరాబాద్ అని గాంధీనే అన్నారని గుర్తు చేశారు. హైదరాబాద్కు ఎప్పటి నుంచో గుర్తింపు ఉందని... కొత్తగా ఎవరూ ప్రపంచ పటంలో పెట్టలేదని తెలిపారు. తెలంగాణలోని మూడో వంతు జనాభా హైదరాబాద్లోనే ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. టీఎస్ ఐపాస్ ద్వారా తెలంగాణలో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









