భాగ్యనగరం ఓ మినీ భారతదేశం : మంత్రి కేటీఆర్
- January 12, 2016
భాగ్యనగరం ఓ మినీ భారతదేశం అని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మత సామరస్యానికి మారు పేరు హైదరాబాద్ అని గాంధీనే అన్నారని గుర్తు చేశారు. హైదరాబాద్కు ఎప్పటి నుంచో గుర్తింపు ఉందని... కొత్తగా ఎవరూ ప్రపంచ పటంలో పెట్టలేదని తెలిపారు. తెలంగాణలోని మూడో వంతు జనాభా హైదరాబాద్లోనే ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. టీఎస్ ఐపాస్ ద్వారా తెలంగాణలో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







