కంపాట్రియేట్ని దోచుకున్న ఇద్దరు ఇండియన్స్
- November 02, 2019
కువైట్:కంపాట్రియేట్ నుంచి 200 దినార్స్ దోచుకున్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులిద్దరూ భారత వలసదారులని పోలీసులు నిర్ధారించారు. బాధితుడు సాద్ అల్ అబ్దుల్లా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు వివరించారు. కారులో ముగ్గురు వ్యక్తులు వెళుతుండగా, జన సంచారం లేని ప్రాంతంలో కారుని ఆపి, నిందితుడిపై మిగతా ఇద్దరు దాడి చేసి, అతని వద్దనున్న డబ్బుల్ని లాక్కున్నట్లు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. జహ్రా హాస్పిటల్కి వెళ్ళిన నిందితుడు, అక్కడ వైద్య చికిత్స పొంది, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..