కల్చరల్ ఈవెంట్ని నిర్వహించనున్న ఇండియన్ ఎంబసీ
- November 02, 2019
దోహా: ఖతార్ ఇండియా ఇయర్ ఆఫ్ కల్చర్ 2019లో భాగంగా ఇండియన్ ఎంబసీ, నార్త్ ఇండియన్ అసోసియేషన్తో కలిసి దీపోత్సవ ఈవెంట్ని హోటల్ ఇంటర్ కంటినెంటల్ దోహాలో నిర్వహిస్తోంది. ఇన్క్రెడిబుల్ మల్లకంబ్ వంటి సంప్రదాయ జిమ్నాస్ట్ పెర్ఫామర్స్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ కానున్నారు. ఓ పోల్ని ఆధారంగా చేసే విన్యాసాలు ఈ మల్లకంబ్ ప్రత్యేకత. ఇల్యూమినాటి గ్రూప్తోపాటు, కార్తికేయ అండ్ గ్రూప్ తమ ప్రదర్శనలతో ఆహూతుల్ని అలరించనున్నారు. ఫ్లెమంకో కథక్ డాన్స్ని కూడా ఇక్కడ పెర్ఫామ్ చేస్తారు. ఫ్లెమంకో, కథక్ల మిక్సింగ్ డాన్స్ ఇది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







