యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలి : మోదీ
- January 12, 2016
యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని మోదీ తెలిపారు. ఛత్తీస్గడ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన జాతీయ యువజనోత్సవంలో ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్లో యువ శక్తి అధికంగా ఉందని పేర్కొన్నారు. ప్రోత్సహిస్తే యువతదేన్నైనా సాధిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా భారత్వైపు చూస్తోందన్నారు. నైపుణ్యాభివృద్ధి ఉంటే 21వ శతాబ్దం యువతదే అవుతుందన్నారు. ప్రస్తుతం జాతిని నిలబెట్టేందుకు యువత శ్రమిస్తోందని చెప్పారు. దేశానికి ఏం చేయాలని యువత ఆలోచిస్తోందని అన్నారు. పేదరికం లేని దేశంగా భారత్ ఎదగాలని ఆకాంక్షించారు. పిల్లలు పట్టభద్రులైతే తల్లిదండ్రులు గర్వంగా భావిస్తారన్నారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









