యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలి : మోదీ
- January 12, 2016
యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని మోదీ తెలిపారు. ఛత్తీస్గడ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన జాతీయ యువజనోత్సవంలో ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్లో యువ శక్తి అధికంగా ఉందని పేర్కొన్నారు. ప్రోత్సహిస్తే యువతదేన్నైనా సాధిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా భారత్వైపు చూస్తోందన్నారు. నైపుణ్యాభివృద్ధి ఉంటే 21వ శతాబ్దం యువతదే అవుతుందన్నారు. ప్రస్తుతం జాతిని నిలబెట్టేందుకు యువత శ్రమిస్తోందని చెప్పారు. దేశానికి ఏం చేయాలని యువత ఆలోచిస్తోందని అన్నారు. పేదరికం లేని దేశంగా భారత్ ఎదగాలని ఆకాంక్షించారు. పిల్లలు పట్టభద్రులైతే తల్లిదండ్రులు గర్వంగా భావిస్తారన్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







