సైబర్ సెక్యూరిటీ వర్క్ షాప్ నిర్వహించనున్న రియాద్
- November 06, 2019రియాద్: ప్రిన్స్ సౌద్ అల్ ఫైసల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిప్లమాటిక్ స్టడీస్, సైబర్ సెక్యూరిటీ - డిప్లమాటిక్ వర్క్ పై వర్క్ షాప్ని రాయాద్లోని తమ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించనుంది. ఎమిరేట్స్ డిప్లమాటిక్ అకాడమీ (ఇడిఎ)తో కలిసి ఈ వర్క్ షాప్ని నిర్వహిస్తారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అవేర్నెస్, అలాగే డిప్లమాటిక్ వర్క్లో సైబర్ ఛాలెంజెస్ వంటి అంశాలపై ఈ వర్క్ షాప్ జరుగుతుంది. వర్క్ షాప్లో మొత్తం నాలుగు సెషన్స్ వుంటాయి. ఇన్స్టిట్యూట్కి చెందిన వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ అయినవారికి ఆర్గనైజింగ్ కమిటీ ఇన్విటేషన్స్ పంపింది. ఆదివారం రియాద్లో ఈ వర్క్ షాప్ జరుగుతుంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..