సైబర్ సెక్యూరిటీ వర్క్ షాప్ నిర్వహించనున్న రియాద్
- November 06, 2019
రియాద్: ప్రిన్స్ సౌద్ అల్ ఫైసల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిప్లమాటిక్ స్టడీస్, సైబర్ సెక్యూరిటీ - డిప్లమాటిక్ వర్క్ పై వర్క్ షాప్ని రాయాద్లోని తమ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించనుంది. ఎమిరేట్స్ డిప్లమాటిక్ అకాడమీ (ఇడిఎ)తో కలిసి ఈ వర్క్ షాప్ని నిర్వహిస్తారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అవేర్నెస్, అలాగే డిప్లమాటిక్ వర్క్లో సైబర్ ఛాలెంజెస్ వంటి అంశాలపై ఈ వర్క్ షాప్ జరుగుతుంది. వర్క్ షాప్లో మొత్తం నాలుగు సెషన్స్ వుంటాయి. ఇన్స్టిట్యూట్కి చెందిన వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ అయినవారికి ఆర్గనైజింగ్ కమిటీ ఇన్విటేషన్స్ పంపింది. ఆదివారం రియాద్లో ఈ వర్క్ షాప్ జరుగుతుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







