సైబర్ సెక్యూరిటీ వర్క్ షాప్ నిర్వహించనున్న రియాద్
- November 06, 2019రియాద్: ప్రిన్స్ సౌద్ అల్ ఫైసల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిప్లమాటిక్ స్టడీస్, సైబర్ సెక్యూరిటీ - డిప్లమాటిక్ వర్క్ పై వర్క్ షాప్ని రాయాద్లోని తమ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించనుంది. ఎమిరేట్స్ డిప్లమాటిక్ అకాడమీ (ఇడిఎ)తో కలిసి ఈ వర్క్ షాప్ని నిర్వహిస్తారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అవేర్నెస్, అలాగే డిప్లమాటిక్ వర్క్లో సైబర్ ఛాలెంజెస్ వంటి అంశాలపై ఈ వర్క్ షాప్ జరుగుతుంది. వర్క్ షాప్లో మొత్తం నాలుగు సెషన్స్ వుంటాయి. ఇన్స్టిట్యూట్కి చెందిన వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ అయినవారికి ఆర్గనైజింగ్ కమిటీ ఇన్విటేషన్స్ పంపింది. ఆదివారం రియాద్లో ఈ వర్క్ షాప్ జరుగుతుంది.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..