కువైట్లో 15,332 మంది వలసదారులకు క్యాన్సర్
- November 08, 2019
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్లో 15,332 మంది వలసదారులు క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం క్యాన్సర్ బాధితుల సంఖ్య 29,465 కాగా, అందులో కువైటీల సంఖ్య 14,313గా తేలింది. కువైటీ పౌరుల్లో 6,060 మంది పురుషులు, 8,253 మంది మహిళలు క్యాన్సర్తో బాధపడుతున్నారు. వలసదారుల్లో 7,861 మంది పురుషులకు, 7,471 మంది స్త్రీలకీ క్యాన్సర్ వుంది. బ్రెస్ట్ క్యాన్సర్, యుటెరస్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా కన్పిస్తోంటే, పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్ ఎక్కువగా కన్పిస్తోంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!