ఎస్ఎంఎస్ పార్కింగ్ సర్వీస్ ప్రారంభించిన అబుదాబీ
- November 11, 2019
అబుదాబీ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ (ఐటిసి), జిసిసి రిజిస్టర్డ్ వెహికిల్స్కి, ఎస్ఎంఎస్ ద్వారా చెల్లింపులు చేసే కొత్త విధానాన్ని ప్రకటించింది. యూఏఈ మొబైల్ ఫోన్ నెంబర్ (ఎటిసలాట్ లేదా డు) ద్వారా ఈ చెల్లింపులు చేయడానికి వీలుంది. మవాకిఫ్ సర్వీసుల్ని ఈ విధానం ద్వారా నివాసితులు, విజిటర్స్ పొందడానికి వీలవుతుంది. మవాకిఫ్ పార్కింగ్ సమయం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు శని, గురువారాల్లో వుంటుంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







