ఎస్ఎంఎస్ పార్కింగ్ సర్వీస్ ప్రారంభించిన అబుదాబీ
- November 11, 2019
అబుదాబీ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ (ఐటిసి), జిసిసి రిజిస్టర్డ్ వెహికిల్స్కి, ఎస్ఎంఎస్ ద్వారా చెల్లింపులు చేసే కొత్త విధానాన్ని ప్రకటించింది. యూఏఈ మొబైల్ ఫోన్ నెంబర్ (ఎటిసలాట్ లేదా డు) ద్వారా ఈ చెల్లింపులు చేయడానికి వీలుంది. మవాకిఫ్ సర్వీసుల్ని ఈ విధానం ద్వారా నివాసితులు, విజిటర్స్ పొందడానికి వీలవుతుంది. మవాకిఫ్ పార్కింగ్ సమయం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు శని, గురువారాల్లో వుంటుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!