2500 మంది వలసదారులకు యూఏఈ పర్మనెంట్ రెసిడెన్స్
- November 12, 20192500 మంది ఇంటలెక్చువల్స్, సైంటిస్ట్స్ మరియు ఇన్వెస్టర్స్ యూఏఈ పర్మినెంట్ రెసిడెన్స్ దక్కించుకున్నట్లు యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు షేక్ మొహమ్మద్. యూఏఈ, సైంటిస్టులు, ఎంటర్ప్రెన్యూర్స్, నాలెడ్జ్ అలాగే టాలెంట్ పీపుల్కి నెలవు అని ఆయన అన్నారు. 2,500 మందికి యూఏఈ పర్మనెంట్ రెసిడెన్స్ లభించిన దరిమిలా, సంబరాలు చేసుకునే సమయమని షేక్ మొహమ్మద్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?