8.5 డిగ్రీలకు తగ్గిన యూఏఈ ఉష్ణోగ్రతలు
- November 13, 2019
నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం జెయిస్ మౌంటెయిన్స్లో ఉదయం 4 గంటల సమయంలో అత్యల్పంగా 8.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. మరోపక్క, ఇంటీరియర్ రీజియన్స్లో 28 నుంచి 33 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు ఎన్సిఎం పేర్కొంది. కోస్ట్ ప్రాంతాల్లో 27 నుంచి 32 డిగ్రీల వరకు, మౌంటెయిన్స్లో 21 నుంచి 27 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదువతాయి. కోస్టల్ ప్రాంతాల్లో అత్యధికంగా 65 నుంచి 80 శాతం వరకు హ్యుమిడిటీ నమోదవుతుంది. ఇంటీరియర్ రీజియన్స్లోనూ ఇదే తరహాలో హ్యుమిడిటీ వుంటుంది. మౌంటెయిన్స్లో మాత్రం 50 నుంచి 70 శాతం వరకు హ్యుమిడిటీ నమోదవనుంది. వాతావరణం ప్రశాంతంగా వుంటుందనీ, కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమయి వుంటుందని ఎన్సిఎం వివరించింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







