8.5 డిగ్రీలకు తగ్గిన యూఏఈ ఉష్ణోగ్రతలు
- November 13, 2019
నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం జెయిస్ మౌంటెయిన్స్లో ఉదయం 4 గంటల సమయంలో అత్యల్పంగా 8.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. మరోపక్క, ఇంటీరియర్ రీజియన్స్లో 28 నుంచి 33 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు ఎన్సిఎం పేర్కొంది. కోస్ట్ ప్రాంతాల్లో 27 నుంచి 32 డిగ్రీల వరకు, మౌంటెయిన్స్లో 21 నుంచి 27 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదువతాయి. కోస్టల్ ప్రాంతాల్లో అత్యధికంగా 65 నుంచి 80 శాతం వరకు హ్యుమిడిటీ నమోదవుతుంది. ఇంటీరియర్ రీజియన్స్లోనూ ఇదే తరహాలో హ్యుమిడిటీ వుంటుంది. మౌంటెయిన్స్లో మాత్రం 50 నుంచి 70 శాతం వరకు హ్యుమిడిటీ నమోదవనుంది. వాతావరణం ప్రశాంతంగా వుంటుందనీ, కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమయి వుంటుందని ఎన్సిఎం వివరించింది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









