8.5 డిగ్రీలకు తగ్గిన యూఏఈ ఉష్ణోగ్రతలు
- November 13, 2019
నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం జెయిస్ మౌంటెయిన్స్లో ఉదయం 4 గంటల సమయంలో అత్యల్పంగా 8.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. మరోపక్క, ఇంటీరియర్ రీజియన్స్లో 28 నుంచి 33 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు ఎన్సిఎం పేర్కొంది. కోస్ట్ ప్రాంతాల్లో 27 నుంచి 32 డిగ్రీల వరకు, మౌంటెయిన్స్లో 21 నుంచి 27 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదువతాయి. కోస్టల్ ప్రాంతాల్లో అత్యధికంగా 65 నుంచి 80 శాతం వరకు హ్యుమిడిటీ నమోదవుతుంది. ఇంటీరియర్ రీజియన్స్లోనూ ఇదే తరహాలో హ్యుమిడిటీ వుంటుంది. మౌంటెయిన్స్లో మాత్రం 50 నుంచి 70 శాతం వరకు హ్యుమిడిటీ నమోదవనుంది. వాతావరణం ప్రశాంతంగా వుంటుందనీ, కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమయి వుంటుందని ఎన్సిఎం వివరించింది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







