రోడ్డు దాటేటప్పుడు మొబైల్ ఫోన్ వాడొద్దు: పాదచారులకు దుబాయ్ పోలీస్ హెచ్చరిక
- November 15, 2019దుబాయ్ పోలీస్, పాదచారులకు రోడ్డు దాటేటప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించొద్దని హెచ్చరించించారు. గతంలో యూఏఈ అథారిటీస్, రోడ్డు దాటేటప్పుడు పాదచారులు మొబైల్ ఫోన్లో టెక్స్ట్ మెసేజ్లు పంపడం, ఛాటింగ్ చేయడం మంచిది కాదంటూ హెచ్చరించిన విషయం విదితమే. రోడ్డు దాటేటప్పుడు ఇలాంటివి చేయడం వల్ల డిస్ట్రాక్షన్ అవుతుందనీ, వేగంగా వచ్చే వాహనాల్ని గమనించకపోవడం వల్ల ప్రమాదాలు తలెత్తుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. పాదచారులు రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా వుండాలని అబుదాబీ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన జమాల్ అల్ అమెరి అనే అధికారి సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!