వీధుల్లో వేధిస్తే... షార్జాలో జరిమానాలు
- January 13, 2016
తమ దుకాణాల్లో కొనమని వీధుల్లో వినియోగదారులను వెంటబడి వేధిస్తే , అటువంటి వ్యాపారస్తులపై షార్జా మునిసిపాలిటి జరిమానాలను విధించనుంది. వినియోగాదారులనే కాక, ఆ వీధుల్లో వెళ్ళే సాధారణ పౌరులను సైతం వదలక తమ గుమాస్తాలతో సతాయించేవారిపై సైతం ఇక చర్యలు తీసుకోనున్నారు. జరిమానాను 500 దినార్లగా నిర్ణయించారు. ఇదే తప్పును మరల పునరావృతం చేసిన వ్యాపారులకు అదే జరిమానా రెట్టింపు కానుంది. కొందఱు వ్యాపారులు చేస్తున్న ఈ తంతు విషయమై పలువురు వినియోగదారులు షార్జా మునిసిపాలిటి అధికారులకు పలు పిర్యాదులు ఇచ్చారు.ఇందుకు స్పందించిన షార్జా కేంద్ర మార్కెట్ విభాగాధిపతి ఆబ్దుల్లహ్ ఎబ్రహిం హస్సన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ' ఖలీజ్ టైమ్స్ ' తో మాట్లాడుతూ, వినియోగదారులకు మార్కెట్లో ఏమేమీ
కొనుక్కోవాలో తెలుసునని...వారిని వ్యాపారస్తులు తమ ఉత్పతిని కొనమని , తమ వద్ద ఉన్న వస్తువు ఎంతో మంచిదని నమ్మబలకతు వేధించడం ఏ మాత్రం తగదని ఆయన వ్యాపారులను హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







