నవ్వుల పండుగను నిర్వహించిన భారత రాయబార కార్యాలయం
- January 13, 2016
హాస్య మేవ జయతే , హాస్య కవి సమ్మేళనం హాస్య కవితా చర్చా వేదికను ఇటీవల భారత రాయబార కార్యాలయంలో నిర్వహించారు. ప్రపంచ నవ్వుల దినోత్సవంను ' మే , 1 వ తేదీన ప్రతి ఏడాది జరుపుకోవడం ఆనవాయతి. సాంప్రదాయకంగా జరిగే అటువంటి వేడుకలకు ముందుగా కొన్ని హాస్య కూదికలను జరపడం మరోక ఆచారంగా కొనసాగుతోంది . కవులు, సాహిత్య నిపుణులు వారి ప్రత్యెక సృజనాత్మక ఆలోచనలను ప్రజలకు సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేయనున్నారో వినోధబరితంగా వివరించారు ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల ఆధారంగా నవ్వించే కవిత్వాలు చమత్కారమైన వ్యంగ్య పద్దతిలో సామాజిక కోణాలలో హాస్యం ద్వారా ప్రత్యక్ష వినోదం కల్గించారు. భారత సామాజిక క్లబ్ హింది విభాగంలో 6 గురు బృంద సభ్యులు గల ఒమాన్ హాస్య కవిత్వ మేళా గత 24 ఏళ్ళుగా ఎంతో ఘనంగా నిర్వహించబడుతుంది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









