నవ్వుల పండుగను నిర్వహించిన భారత రాయబార కార్యాలయం
- January 13, 2016
హాస్య మేవ జయతే , హాస్య కవి సమ్మేళనం హాస్య కవితా చర్చా వేదికను ఇటీవల భారత రాయబార కార్యాలయంలో నిర్వహించారు. ప్రపంచ నవ్వుల దినోత్సవంను ' మే , 1 వ తేదీన ప్రతి ఏడాది జరుపుకోవడం ఆనవాయతి. సాంప్రదాయకంగా జరిగే అటువంటి వేడుకలకు ముందుగా కొన్ని హాస్య కూదికలను జరపడం మరోక ఆచారంగా కొనసాగుతోంది . కవులు, సాహిత్య నిపుణులు వారి ప్రత్యెక సృజనాత్మక ఆలోచనలను ప్రజలకు సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేయనున్నారో వినోధబరితంగా వివరించారు ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల ఆధారంగా నవ్వించే కవిత్వాలు చమత్కారమైన వ్యంగ్య పద్దతిలో సామాజిక కోణాలలో హాస్యం ద్వారా ప్రత్యక్ష వినోదం కల్గించారు. భారత సామాజిక క్లబ్ హింది విభాగంలో 6 గురు బృంద సభ్యులు గల ఒమాన్ హాస్య కవిత్వ మేళా గత 24 ఏళ్ళుగా ఎంతో ఘనంగా నిర్వహించబడుతుంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







