భారత వలసదారుడైన కళాకారుడి మృతి
- November 20, 2019
బహ్రెయిన్: భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోగల కోజికోడ్ జిల్లాకి చెందిన 49 ఏళ్ళ బిజు కుటోత్, బహ్రెయిన్ కింగ్డమ్లో ప్రాణాలు కోల్పోయారు. హిద్లోని తాను పనిచేస్తున్న ప్రాంతంలో ఆయన మృత్యువాతపడ్డారు. ఫైబర్ గ్లాస్తో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాన్ని కాయిన్పై చిత్రీకరించారాయన. ఇటీవల బహ్రెయిన్కి వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ఆ కాయిన్ని బహూకరించారు కూడా. హవాలి రౌండెబౌట్పై ఏర్పాటు చేసిన నేషనల్ ఎంబ్లమ్ స్ట్రక్చర్ని ఆయనే డిజైన్ చేశారు. సామాజిక కార్యక్రమాల్లోనూ కుటోత్ ఎంతో చురుగ్గా వుండేవారని ఎక్స్పాట్రియేట్ కమ్యూనిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!