భారత వలసదారుడైన కళాకారుడి మృతి
- November 20, 2019బహ్రెయిన్: భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోగల కోజికోడ్ జిల్లాకి చెందిన 49 ఏళ్ళ బిజు కుటోత్, బహ్రెయిన్ కింగ్డమ్లో ప్రాణాలు కోల్పోయారు. హిద్లోని తాను పనిచేస్తున్న ప్రాంతంలో ఆయన మృత్యువాతపడ్డారు. ఫైబర్ గ్లాస్తో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాన్ని కాయిన్పై చిత్రీకరించారాయన. ఇటీవల బహ్రెయిన్కి వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ఆ కాయిన్ని బహూకరించారు కూడా. హవాలి రౌండెబౌట్పై ఏర్పాటు చేసిన నేషనల్ ఎంబ్లమ్ స్ట్రక్చర్ని ఆయనే డిజైన్ చేశారు. సామాజిక కార్యక్రమాల్లోనూ కుటోత్ ఎంతో చురుగ్గా వుండేవారని ఎక్స్పాట్రియేట్ కమ్యూనిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?