ఒమన్ వెదర్: భారీ వర్షాలతో స్కూళ్ళ మూసివేత
- November 21, 2019
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్ళలో గురువారం తరగతుల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చాలా గవర్నరేట్స్లో భారీ వర్షాలు పడుతుండడంతో మినిస్ట్రీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మస్కట్, నార్త్ అల్ బతినా, సౌత్ అల్ బతినా, అల్ దఖ్లియా మరియు నార్త్ అల్ షర్కియాలో స్కూళ్ళు, మినిస్ట్రీ ఆదేశాలతో ఈ రోజు మూసివేయబడనున్నాయి. ముందస్తు వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో మినిస్ట్రీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







