140 మంది వలసదారులపై డిపోర్టేన్, 120 షాపుల మూసివేత
- November 21, 2019
కువైట్ సిటీ: కువైట్ మునిసిపాలిటీ ఇటీవల నిర్వహించిన క్యాంపెయిన్లో 140 మంది వలసదారులపై డిపోర్టేషన్ విధించారు. అలాగే 120 షాప్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. డైఎక్టర్ జనరల్ అహమద్ అల్ మన్ఫోహి, ఇంటీరియర్ మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ లెఫ్టినెంట్ జనరల్ ఇస్సామ్ అల్ నహామ్ ఈ తనిఖీలకు నేతృత్వం వహించారు. పలు ఉల్లంఘనలకు సంబంధించి 140 లేబరర్స్ని డిపోర్టేషన్ డిపార్ట్మెంట్కి రిఫర్ చేశారు. ఈ ప్రాంతంలో సుమారు 200,000 మంది నివసిస్తున్నారనీ, తక్షణం అక్కడి పరిస్థితులపై వాస్తవ నివేదికలు పంపాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అల్ మన్ఫోహి చెప్పారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







