140 మంది వలసదారులపై డిపోర్టేన్, 120 షాపుల మూసివేత
- November 21, 2019కువైట్ సిటీ: కువైట్ మునిసిపాలిటీ ఇటీవల నిర్వహించిన క్యాంపెయిన్లో 140 మంది వలసదారులపై డిపోర్టేషన్ విధించారు. అలాగే 120 షాప్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. డైఎక్టర్ జనరల్ అహమద్ అల్ మన్ఫోహి, ఇంటీరియర్ మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ లెఫ్టినెంట్ జనరల్ ఇస్సామ్ అల్ నహామ్ ఈ తనిఖీలకు నేతృత్వం వహించారు. పలు ఉల్లంఘనలకు సంబంధించి 140 లేబరర్స్ని డిపోర్టేషన్ డిపార్ట్మెంట్కి రిఫర్ చేశారు. ఈ ప్రాంతంలో సుమారు 200,000 మంది నివసిస్తున్నారనీ, తక్షణం అక్కడి పరిస్థితులపై వాస్తవ నివేదికలు పంపాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అల్ మన్ఫోహి చెప్పారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!