స్టూడెంట్స్ ఇండియా కప్ గెల్చుకున్న నోబెల్ స్కూల్
- November 22, 2019నోబెల్ ఇంటర్నేషనల్ స్కూల్, వన్డే ఇంటర్ స్కూల్ ఫుట్ బాల్ టోర్నమెంట్లో స్టూడెంట్స్ కప్ని గెల్చుకుంది. దోహా స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ నేపథ్యంలో ఈ పోటీలు నిర్వహించారు. దోహాలోని 8 ప్రముఖ ఇండియన్ స్కూల్స్ నుంచి జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. బర్వా సిటీలోని హమిల్టన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ పోటీలు జరిగాయి. బిర్లా పబ్లిక్ స్కూల్, ఈ పోటీల్లో రెండో పొజిషన్ సొంతం చేసుకోగా, ఎంఇఎస్ ఇండియన్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మూడో పొజిషన్ దక్కించుకున్నాయి. స్టూడెంట్స్ ఇండియా మరియు గరల్స్ ఇండియా కలిసి యూత్ ఫోరమ్ అండ్ శాంతినికేతన్ ఇండియన్ స్కూల్ అసోసియేషన్తో ఈ టోర్నమెంట్ని నిర్వహించడం జరిగింది.
తాజా వార్తలు
- ఆపరేషన్ గాలంట్ నైట్ 3 పేరుతో నకిలీ లింక్లు..హెచ్చరిక
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'